Exclusive

Publication

Byline

TG TET 2025 : తెలంగాణ టెట్ 2025 దరఖాస్తుకు వేళాయే.. ఇలా చాలా సింపుల్‌గా అప్లై చేసుకోవచ్చు

భారతదేశం, ఏప్రిల్ 15 -- తెలంగాణ టెట్ 2025 దరఖాస్తులను ఇవాళ్టి నుంచి స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జూన్ 15 నుంచి 30 వరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ జూ... Read More


TG Job Notification 2025 : పుస్తకాలు వదలొద్దు.. ఇక కొలువుల జాతరే.. వరుస నోటిఫికేషన్ల జారీకి ఏర్పాట్లు!

భారతదేశం, ఏప్రిల్ 15 -- తెలంగాణలో కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి. ఇకనుంచి మాత్రం నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా విడుదల కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో.. జాబ్​ క్యాలెండర్​ను... Read More


Telangana Congress : మీరు మాట్లాడేదంతా రికార్డవుతుంది.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ క్లాస్‌!

భారతదేశం, ఏప్రిల్ 15 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ క్లాస్‌ ఇచ్చినట్టు తెలుస్తోంద... Read More


Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరిక

భారతదేశం, ఏప్రిల్ 15 -- హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. టోలిచౌకి, రాజేంద్రనగర్, షేక్‌పేట్, శంషాబాద్ ఏరియా... Read More


Khammam : రైతుల కన్నీటి దృశ్యం.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యం.. హరీశ్ రావు ఎమోషనల్ కామెంట్స్

భారతదేశం, ఏప్రిల్ 15 -- ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని గుర్తు పెట్టుకోండి.. అంటూ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యానించారు. నమ్మి ఓటేసినందుకు.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గొంతు కోస... Read More


Hyderabad : విప్లవాత్మక నిర్ణయం.. ఎస్సీ వర్గీకరణపై దేశంలో చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ : పొన్నం

భారతదేశం, ఏప్రిల్ 15 -- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల సర్వే జరిపిందని.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. ఇందుకోసం సబ్ కమిటీ, డెడికేటెడ్ కమిటీ వేసుకొని కేబినెట్ తీర్మానం చేసినట్టు ... Read More


Secunderabad Railway Station : సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు మూసివేత.. ఈ మార్పులు తెలుసుకోండి

భారతదేశం, ఏప్రిల్ 15 -- సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు మూసివేశారు. ఆధునీకరణ నుల్లో భాగంగా ఆరు ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్‌ చేశారు. ప్లాట్‌ఫారమ్ నంబర్ 2, 3, ప్లాట్‌ఫారమ్ నంబర్ 4, 5, ప్లాట్‌ఫ... Read More


TG Govt Employees : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపు ఎందుకు ఆలస్యం అవుతోంది? 10 ముఖ్యాంశాలు

భారతదేశం, ఏప్రిల్ 14 -- తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ఆలస్యం అవుతోంది. ఫలితంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బ్యాంక్ ఈఎంఐలు కట్టడానికి ప్రైవేట్ ఫైనాన్సర్ల దగ్గర అధిక వడ... Read More


Anakapalle Fire Accident : ఉపాధి కోసం వెళ్తే.. సమాధి స్వాగతం పలుకుతోంది.. గతంలోనూ పేలుళ్లకు ఎంతోమంది బలి

భారతదేశం, ఏప్రిల్ 14 -- ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చాలా ప్రాంతాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో వందలాది మంది పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. నిర్వాహకు... Read More


visakhapatnam Crime : విశాఖపట్నంలో దారుణం.. నిండు గర్భిణిని హత్య చేసిన భర్త

భారతదేశం, ఏప్రిల్ 14 -- విశాఖపట్నం మధురవాడలో నిండు గర్భిణి హత్యకు గురైంది. ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గెద్దాడ జ్ఞానేశ్వర్ రావు, ఆయన భార్య అనూష (27) నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కిందట ప్... Read More